DNB News - తెలంగాణ / : మల్కాపూర్ 16 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కాంతల జగన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి సన్మానం చేసిన ఎస్సీ కాలనీ వాసులు ఈ సందర్భంగా కార్పొరేటర్ 16వ డివిజన్లో ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉండి డివిజన్ అభివృద్ధి బాటలో నడిపిస్తామని డివిజన్ ప్రజలందరికీ హామీ ఇచ్చారు సన్మానించిన వారు యూత్ ఉపాధ్యక్షుడు మెరుగు వినోద్, కోడూరి నర్సయ్య ' కోడూరి సర్వయ్య సుంకపాక ఎల్లయ్య, తుడుం శ్రీను , కాంపల్లి పోచయ్య, గసిగంటి పవన్ కోడూరి రఘు తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు.
Admin
DNB News