DNB News - తెలంగాణ / : మునగాల:కర్ల రాజేష్ సంతాప సభ స్థలం పరిశీలన 28-1-2026 సాయత్రం, 5 గంటలకు కర్ల రాజేష్ సంతాప సభ మునగాలమండలకేంద్రంలో ఎస్సీ మాదిగ వాడాలో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్ పి,మండలకమిటీఆధ్వర్యంలో కర్ల రాజేష్ సంతాప సభ నిర్వహించడం జరుగుతుంది, అని వేల్పుల సూరన్న మున్నూరు కాపు ఎంఎస్పి జాతీయనాయకులు బోర్ర బిక్షపతి మాదిగ ఎమ్మార్పీఎస్ జాతీయఅధికార ప్రతినిధి, ఏపూరి రాజు మాదిగ, ఎం ఎస్ పి సూర్యాపేటజిల్లా అధికారప్రతినిధిలు తెలుపుతూ ఈసభకు ముఖ్య అతిథిలుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు గౌ"శ్రీ మంద కృష్ణ మాదిగ,పాల్గొంటారు. మునగాల,మండల దళిత ప్రజలు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఇటువంటి తెలియజేస్తూ కర్ల రాజేష్ లాకప్ డెత్ కు కారకులైన చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి, డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి, జిల్లా ఎస్పీ,ని మరియు ఇతర అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి,చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ... ఫిబ్రవరి 5న చలో సూర్యపేట మహా భారీ ర్యాలీ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు,స్థల పరిశీలన కార్యక్రమంలోవేల్పుల సూరన్న, మున్నూరు కాపు ఎంఎస్పీ జాతీయనాయకులు, బోర్ర బిక్షపతి మాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయఅధికార ప్రతినిధి, ఏపూరి రాజుమాదిగ, ఎంఎస్పీ జిల్లాఅధికారప్రతినిధి కొండపల్లి ఆంజనేయులుమాదిగ, ఎమ్మెస్పీ రాష్ట్రనాయకులు దుబ్బ రామకృష్ణమాదిగ, ఎమ్మార్పీఎస్,యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు, కొత్తపల్లి అంజయ్యమాదిగ, ఎం ఎస్ పి జిల్లాప్రధానకార్యదర్శి పాతకోట్ల నాగరాజుమాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లాప్రధాన కార్యదర్శి లంజపల్లి శ్రీను మాదిగ ఎమ్మెస్ పి మునగాల మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ మునగాల మండల అధ్యక్షుడు, కుడుముల శ్రీను మాదిగ, ఎమ్మార్పీఎస్ కోదాడ పట్టణ అధ్యక్షులు రాజేష్,తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News