Monday, 15 June 2026 01:40:11 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

న్యాయస్థానంతో ఆటలాడుకోవాలని చూడొద్దు అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై మరోసారి మండిపడ్డ హైకోర్టు..!!

Date : 24 January 2026 01:14 PM Views : 72

DNB News - తెలంగాణ / : సంక్రాంతి పండుగ సందర్భంగా అంబర్‌పేటలోని బతుకమ్మకుంట చెరువు వద్ద జరిగిన కార్యక్రమాలకు సంబంధించి రంగనాథ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. రంగనాథ్ పై కోర్టు ధిక్కరణ చర్యలు ఇంకా పెండింగ్లో ఉన్న విషయాన్ని, గత విచారణ సందర్భంగా క్షమాపణ కోరిన విషయాన్ని గుర్తు చేసిన న్యాయస్థానం.. బతుకమ్మకుంట చెరువు వద్ద నిర్వహించిన సమావేశానికి హాజరై.. జిమ్ ఏర్పాటు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాలతో సహా ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రంగనాథ్ హామీ ఇవ్వడంపై తీవ్రంగా మండిపడ్డ న్యాయస్థానం.. బతుకమ్మ కుంట భూ వివాదంపై గతేడాది జూన్ 12న హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ.. ఈ ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించినందున కమిషనర్ రంగనాథ్ పై ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ భూ హక్కులు కోరుతున్న ఎడ్ల సుధాకర్ రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు.. ఈ పిటిషన్ పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్ రావు ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన నైపథ్యంలో.. కోర్టు పరిధిలోని ప్రాంతాన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎలా సందర్శిస్తారని, సమావేశాలు నిర్వహించి, ప్రసంగాలు చేయడానికి తనకే పూర్తి అధికారం ఉన్నట్టుగా బహిరంగ ప్రకటనలు ఎలా చేస్తారని ప్రశ్నించిన న్యాయస్థానం..!!

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :