DNB News - తెలంగాణ / : మునగాల:మండలపరిధిలోని కలకోవ గ్రామంలో కలకోవ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో విజయం సాధించిన ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన, విద్యార్థులకు ఆదివారం రాత్రి విద్యార్థులు, కళ్యాణం అరవింద్, కుంభజడ గాయత్రి, ఎస్ ప్రదీప్, పి గణేష్,లను అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎస్సై చిర్ర గోపరాజు, సహకారంతో విద్యార్థులను శాలువాలతో ఘనంగా సన్మానించారు, ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ జిల్లాప్రధానకార్యదర్శి పాతకోట్ల నాగరాజు మాదిగ హాజరై వారు మాట్లాడుతూ, పదవ తరగతి ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి,ఈ సందర్భంగా విద్యార్థులు ఉన్నత స్థానాలకు అవరోదించాలని, మీ తల్లిదండ్రుల కలలను, సాకారం చేయాలని,ఆశయాలను నెరవేర్చాలని కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని విద్యార్థులనుసూచించారు, ఈకార్యక్రమంలో స్వేరో కోదాడ నియోజకవర్గకార్యదర్శి గద్దల మోహన్ కుమార్, అశోక్ అంబేద్కర్ యువజనసంఘం సభ్యులు చిర్రా గౌతం,మునగలేటి వెంకన్న, పవన్, చెవుల సమీన్,
Admin
DNB News