DNB News - తెలంగాణ / : మెయిన్స్ -2026 ఫలితాలలో జాతీయ స్థాయిలో మా శ్రీ చైతన్య విద్యార్ధులు అద్భుత ర్యాంకులు సాధించారు. వివిధ కేటగిరిలో సాధించిన మా శ్రీచైతన్య అణిముత్యాలు వరుసగా యం. సిరిచందన 143, టి. సాయి సిరి 164, యం. శ్రీసంజన 1008, కె. అభినవ్ 1141, 3. 2010, 2. 5699, 5. 7074, యం. శ్రీరాంరెడ్డి 14515, భూక్య శ్రీవిద్య 15870, గుగ్లవత్ యోగేశ్వర్ 17557, గుర్లవత్ పల్లవి 19745. ఆల్ ఇండియా ర్యాంకులు సాధించినందుకు అభినందనలు మరియు జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరు అయిన వారిలో 50% మంది విద్యార్థినీ, విద్యార్థులు ఐ.ఐ.టి అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించడంలో శ్రీచైతన్య మరో సంచలనం సృష్టించింది. అనునిత్యం పర్యవేక్షణ మరియు జే. ఈ.ఈ మెయిన్స్ పరీక్ష నిర్వహించే వరకు శ్రీచైతన్య విద్యార్థులలో అత్మస్థైర్యం నింపడం వలన ఈ రోజు ఇంతటి ఘన విజయం సాధించగలిగాం.. శ్రీ చైతన్య విద్యార్థులు ఐఐటి మరియు మెయిన్స్లో సీట్లు సాధించడంలో తమ సత్తా చాటారు. రాబోయే అడ్వాన్స్ పరీక్షలో కూడా జాతీయ స్థాయిలో మా శ్రీచైతన్య విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రతిష్టాత్మక ఐఐటిలో సీట్లు సాధిస్తారని విశ్వసిస్తున్నాము. మెయిన్స్-2026 లో అత్యున్నత ర్యాంకులు సాధించిన మా శ్రీ చైతన్య అణిముత్యాలను మరియు వారి తల్లిదండ్రులను మనస్పూర్తిగా చైర్మన్ రమేశ్ రెడ్డి అభినందించారు ప్రతి ముగ్గురిలో ఇద్దరిని అడ్వాన్స్డ్ కు క్వాలిఫై అయ్యేలా తీర్చిదిద్దిన ఘనత శ్రీచైతన్యదే. ఈ విజయ సాధనకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా తోడ్పడిన మా శ్రీచైతన్య ఆధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేయుచున్నాను. ఇట్టి కార్యక్రమంలో శ్రీ చైతన్య కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి డీన్ జగన్ మోహన్ రెడ్డి జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్, ఎజియం శ్రీనివాస్ అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు. ముద్దసాని రమేష్ రెడ్డి, చైర్మన్ శ్రీచైతన్య జూనియర్ కళాశాలలు కరీంనగర్
Admin
DNB News