Wednesday, 17 June 2026 03:08:58 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఇంటర్ ఫలితాల్లో తేజస్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

Date : 15 April 2026 10:57 AM Views : 41

DNB News - తెలంగాణ / : నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో స్థానిక తేజస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి మార్కులను సాధించారని కళాశాల చైర్మన్ సిహెచ్. సతీష్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు గ్రూపుల వారీగా సాధించిన ఫలితాలు కళాశాల క్రమశిక్షణకు, బోధనా పటిమకు నిదర్శనమని ఆయన కొనియాడారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలు ఎం.పి.సి. ఎంపీసీ విభాగం ప్రథమ సంవత్సరం ఏ. కార్తికేయ (467/470), బి. నివేధన్ (467/470), పి. సాయి చరణ్ (466), బి. నితిన్ (466), బి. సాయి తేజ (465), కె. నంద కిషోర్ (465) మార్కులతో సత్తా చాటారు. ద్వితీయ సంవత్సరం ఏ. శ్రీవర్ధన్ (993/1000) మార్కులతో అత్యున్నత ప్రతిభ కనబరచగా, బి. రిషిత్ యాదవ్ (992), ఏ. నందిశ్వర్ రెడ్డి (992), ఎం. వర్షిత్ (992) మార్కులతో విజయకేతనం ఎగురవేశారు. సి.ఇ.సి. సిఈసి విభాగం ప్రథమ సంవత్సరం వి. శ్రీ చేతన్ (483/500) ఎం. వంశీ నాయక్ (478), సిహెచ్. వరుణ్ తేజ (475) మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం బి. రామ్ చరణ్ (972/1000), వై. నవదీప్ (969), జి. రాజేందర్ (968) మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. బై.పీ.సీ. బైపిసి విభాగం పి. ఆదిత్య నాయక్ (ప్రథమ సంవత్సరం 426/440), ఆర్. జగన్ (ద్వితీయ సంవత్సరం 954/1000) మార్కులు సాధించి కళాశాల పేరు నిలబెట్టారు ఈ సందర్భంగా చైర్మన్ సతీష్ రావు మాట్లాడుతూ అత్యధిక శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేవలం అకడమిక్స్‌లోనే కాకుండా, రాబోయే జూన్ నెలలో విడుదలయ్యే ఆర్మీ, నేవీ నోటిఫికేషన్లకు అనుగుణంగా విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు. డిఫెన్స్ రంగంలో ఉద్యోగాల సాధనే లక్ష్యంగా శిక్షణ ఏర్పాట్లు చేశామని, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కోచింగ్ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని ఆయన పేర్కొన్నారు. విజయం సాధించిన విద్యార్థులను, వారికి సహకరించిన అధ్యాపక బృందాన్ని మరియు తల్లిదండ్రులను కళాశాల యాజమాన్యం అభినందించింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :