Saturday, 18 April 2026 05:58:27 PM
# మంగ్లీపై ఆరోపణల్ని ఖండిస్తున్నాం..అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకులు భూక్యా హరినాయక్ # విజయవాడలో బిజెపి కీలక సమావేశం – రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం.. # పోచమ్మ చెరువులో పూడికతీత పనులకు భూమి పూజ – స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై కలెక్టర్ డా.ఏ.సిరి అవగాహన # స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పోలీసుల స్వచ్ఛత కార్యక్రమాలు... # శాతవాహనలో ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు # విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కరీంనగర్ # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులకు అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలంపియాడ్ లో పతకాలు # రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు

ఆ అల్లా దయతో అందరూ సుభిక్షంగా ఉండాలి. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్న సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ.

Date : 21 March 2026 01:16 PM Views : 77

DNB News - తెలంగాణ / : నేడు మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామంలో ఉన్న. మసీదులో గ్రామానికి చెందిన ముస్లిం మత పెద్దలు ముస్లిం సోదరులు యువత తో. కలిసి ప్రార్థనలు చేసిన గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. తదుపరి సత్యనారాయణ మాట్లాడుతూ. గడచిన నెల రోజులుగా ఎంతో భక్తిశ్రద్ధలతో నియమ నిబంధనలతో. ఉపవాస దీక్షలు చేపట్టి నేడు. రంజాన్ పర్వదినం సందర్భంగా. సామూహిక ఉపవాస దీక్షలు విరమించే సందర్భంగా. ముస్లిం సోదరులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపి. ఆ అల్లా దయతో అందరూ సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని. ప్రస్తుతం భారతదేశంలో. ఇతర దేశాలైన ఇరాన్ ఇజ్రాయిల్. దేశాలు యుద్ధం కొనసాగిస్తున్నందువల్ల ఆ ప్రభావం మన దేశంపై పడి నిత్యవసర వస్తువులు. ముఖ్యంగా గ్యాస్ డీజిల్ పెట్రోల్ కొరత ఏర్పడి. ఎంతోమంది ఉపాధికి దూరమవుతున్నారని అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని. ఏదైనా సమస్యలో వస్తే శాంతియుతంగా సామరస్య పూర్వకంగా శాంతి చర్చలు జరపాలని. ఆ అల్లా దయతో యుద్ధం ఆగిపోవాలని. ఆకాంక్షించారు. ఈ పండగలు పర్వదినాలు మతసామరస్యానికి ప్రతీకని. మన మతాలను పూజించుకోవడం ఇతర మతాలను గౌరవించాలని. ప్రతి ఒక్కరూ స్నేహపూర్వకంగా మెలగాలని అన్నారు. అలాగే. నేటి వరకు ముస్లింలకు ఎలాంటి రాజకీయ పదవులు తమ గ్రామంలో లేవని. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో మొట్టమొదటిసారిగా వార్డు సభ్యుడిగా ముస్లిం సోదరుడు. ఎన్నిక కావడం సంతోషమని. ఈ సందర్భంగా ఒకటో వార్డు నుంచి వార్డు సభ్యుడిగా ఎన్నికైన షేక్ అజీజ్ మియ ను. సర్పంచి సన్మానించాడు. తదుపరి ముస్లింల సంక్షేమానికి. ఇతర మౌలిక సదుపాయాలకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో. ముస్లిం మత పెద్దలు . ఇమాం . షేక్ ఖలీల్. సదర్ ఇలియాస్ నాగుల్ .నాగుల్ మీరా మన్సూర్ . మదార్సా. బాబా . హుస్సేన్ . పాషా . బాబు . చాంద్. నజీర్ . లతీఫ్. జాని. అధిక సంఖ్యలో ముస్లీం యువకులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :