Tuesday, 14 April 2026 07:31:58 AM
# ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడిపై చర్యలు తీసుకోవాలి – ఏఐఎస్ఎఫ్ డిమాండ్. # ప్రతి ఒక్కరు విధిగా రహదారి నిబంధనలు పాటించాలి. సర్పంచ్ వేమూరి సత్యనారాయణ. # రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ – నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరిక... # ఆదోనిలో అత్యాధునిక కామత్ డెంటల్ వైద్యశాల ప్రారంభం – ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి.. # హైందవ ధర్మ ప్రచారం కోసం కృషి చేయాలి – ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి. # చిత్తూరు జిల్లా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు # అనంతపురం జిల్లా గ్రంథాలయంలో పూలే జయంతి వేడుకలు # అన్నమయ్యా జిల్లా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సంబరాలు # ఆదోని జిల్లా సాధన 150వ రోజు దీక్ష సభను ఘనంగా నిర్వహిద్దాం – జేఏసీ పిలుపు... # స్వచ్ఛతకు తొలి ప్రాధాన్యత – ఇంటింటి చెత్త సేకరణకు 20 వాహనాల ప్రారంభం... # కర్నూలు జిల్లాలో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ # ఆకుపాముల గ్రామ నివాసి లిక్కి కృష్ణంరాజు వారి కుమారుడు లిక్కి వర్షిత్ సాహస యాత్ర విజయవంతం # సమానత్వ జ్యోతి వెలిగించిన మహానేత జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా # అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు # ఆస్పరి దాహార్తి ఎప్పుడు తీరుతుంది? # మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిస్తాం -- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి... # మహాత్మ జ్యోతిరావు పూలె కు ఘన నివాళులు # వాట్సాప్ ద్వారా ఇంటర్మీడియట్ ఫలితాలు అందుబాటులోకి # రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు

అక్రమ కేసులకు భయపడేది లేదు - సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్

Date : 24 January 2026 11:43 AM Views : 58

DNB News - తెలంగాణ / : ఎట్టకేలకు కొత్త బస్టాండ్ అక్రమ కేసు కొట్టివేత... అక్రమ కేసులకు భయపడేది లేదు - సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ ఆనాడు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖమ్మం నూతన బస్టాండ్ అక్రమ కేసును శుక్రవారం అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు కొట్టివేసింది... 2021 మే నెలలో కురిసిన కొద్దిపాటి వర్షానికి కొత్త బస్టాండు పైకప్పు కురిసి సీలింగ్ పూర్తిగా పడిపోయింది. విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు వై విక్రమ్, జీడిమెట్ల వెంకన్నబాబు, నర్రా రమేష్ కొత్త బస్టాండుకు చేరుకొని సీలింగ్ పడిపోయిన ప్రదేశాన్ని పరిశీలించారు. దీంతో ఆనాటి ప్రభుత్వం సిపిఎం నాయకులు వై విక్రమ్, జె వెంకన్న బాబు, రమేష్ లపై అక్రమ నాన్ బెయిలబుల్ కేసు పెట్టింది. ఐదు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత నేడు ఖమ్మం జిల్లా న్యాయస్థానం అక్రమ కేసును కొట్టివేసింది.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఎల్లప్పుడు ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. అక్రమ కేసులకు, నిర్బంధాలకు భయపడేది లేదని ఉద్ఘాటించారు..

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :