Thursday, 16 April 2026 03:49:39 PM
# ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం # అత్యుత్తమ మార్కులతో జాతియ స్థాయిలో మెరిసిన అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు # ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా చీఫ్ సెక్రటరీగా నియమితులైన జి.సాయి ప్రసాద్ # తిరుపతి జిల్లా - ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3,00,000/- జరిమానా. # శాతవాహనలో రహదారి భద్రత అవగాహన సదస్సు # మానకొండూరు ఉప మండలం హిందూ సమ్మేళనం గోడ ప్రతి, కరపత్రాలు ఆవిష్కరణ # రాష్ట్రస్థాయి ఫస్ట్ మార్కులు కరీంనగర్ లోని కోట రెజోనెన్స్ విద్యార్థులకు రావడం గర్వకారణం # భారత ప్రభుత్వ హై లెవెల్ కమిటీలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ # టీడీపీ జోనల్ కోఆర్డినేటర్‌గా బీటీ నాయుడు నియామకం..

మహేష్ అనే నేను" హామీ ఇస్తున్నాను "సరిలేరు నీకెవ్వరు" అంటున్న డివిజన్ ప్రజలు

Date : 07 February 2026 05:33 PM Views : 82

DNB News - తెలంగాణ / : కొత్తగూడెం పట్టణంలోని 53వ డివిజన్ లో బిఆర్ఎస్ పార్టీకి మద్దతు వెలువెత్తుతుంది. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముద్దంగుల మహేష్ పట్టణంలోని ప్రజలకు సుపరిచితుడు, ఈ క్రమంలో 53వ డివిజన్ లో ఓటర్ల ఇంటికి ప్రచారానికి వెళ్లిన క్రమంలో తనను సాదరంగా ఆహ్వానిస్తూ ఓటర్లు మద్దతు తెలుపుతున్నారని మహేష్ సంతోషం వ్యక్తం చేశారు. డివిజన్ సమస్యలను తెలుసుకుంటూ వాటి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని మహేష్ ఓటర్లకు హామీ ఇచ్చారు. 53వ డివిజన్ ఓటర్ల ఆదరణతో ఘన విజయం సాధిస్తానని మహేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. తనకున్న అనుభవం, అవగాహన, స్థానిక బిఆర్ఎస్ నాయకుల సహకారంతో డివిజన్ ను ప్రగతి పథంలో నడిపిస్తానని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మహేష్ ఇస్తున్న హామీలపై సర్వత్రా ఆసక్తి అర్హులైన అందరికీ పెన్షన్, రేషన్ కార్డులు సకాలంలో మంజూరయ్యేలా చూస్తానని, సొంత ఖర్చులతో కోతులు, కుక్కల బెడద లేకుండా తగు చర్యలు తీసుకుంటానని, సమస్యాత్మక, వివాదాత్మక ప్రాంతాలను గుర్తించి సొంత ఖర్చులతో సీసీ కెమెరాలను ఏర్పాలు చేస్తానని హామీ ఇచ్చారు. జీఓ నంబర్ 76 ద్వారా అరర్హులైన అందరికీ ఇంటి పట్టాలను సకాలంలో అందేలా చేసి, ఇంటి నిర్మాణం, బోర్ పర్మీషన్లు తదితర మున్సిపల్ కార్పోరేషన్ కు సంబందించిన సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరిస్తానన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి అనుభవజ్ఞులైన డాక్టర్స్ చేత మెగా హెల్త్ క్యాంప్స్ నిర్వహణ, (డిస్టిక్ ఇండస్ట్రియల్ కార్పోరేషన్) నుండి స్వయం ఉపాధి సబ్సిడీ లోన్లు సిజిటి, ఎం ఎస్ఇ, ఎంఎస్ఎమ్ఈ సబ్సిడితో లోన్లు అర్హులైన అందరికీ సకాలంలో అందేలా చూస్తానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే అన్ని రకముల పధకాలు అర్హులైన అందరికీ అందేలా చూస్తానన్నారు. ఒక్క రూపాయి ఆశించకుండా 5 సంవత్సరాలపాటు కష్టపడి పనిచేసి డివిజన్ అభివృద్ధికి తోడ్పడతానన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :