DNB News - తెలంగాణ / : ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 7 వ వార్డు గుర్రాలపాడు లో జరిగిన దొడ్డ వెంకటప్పయ్య లక్ష్మి దంపతుల కుమారుడు నవీన్ యాదవ్ వివాహం రమ్య తో మరియు దొడ్డ వెంకటేశ్వర్లు(లేటు) సత్యవతి దంపతుల కుమారుడు శ్రీనివాస్ వివాహం వనజ తో జరగగా ఈ వేడుకలకు అతిధిగా వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వధించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్. ఈ కార్యక్రమాలలో వారితో పాటు మద్ధులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ భద్రకాళి, మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు గుర్రం రాకేష్ రెడ్డి, కొక్కు రాజు, భద్రా చారీ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News