Monday, 15 June 2026 01:53:26 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

కులబంధువుల అభివృద్ధికి నూతన కమిటీ సంకల్పం

Date : 28 January 2026 05:02 PM Views : 178

DNB News - తెలంగాణ / : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గంగమ్మ గుడి ఆలయ ప్రాంగణంలో ఆదివారం కొల్లాపూర్ తాలూకా తెలుగోళ్ళ కమిటీ కార్యవర్గ ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. 7 మండలాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సొసైటీ అధ్యక్షులు, మండలాల అధ్యక్షుల సమక్షంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి నాగర్ కర్నూల్ ఫిషరీష్ జిల్లా చైర్మన్ వాకిటి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరై నూతన కార్యవర్గాన్ని అభినందించారు. తాలూకా పరిధిలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన కులబంధువులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ పగిడాల శ్రీనివాస్, పెబ్బేటి కృష్ణయ్య, భయ్యా వెంకటస్వామి, సంగనమోని జమ్ములయ్య, సందు ఆంజనేయులు, బొలమోని వెంకటస్వామి, పల్లె మధు. నూతన కార్యవర్గం అధ్యక్షులు:గడ్డికోపుల శివ ప్రసాద్(సాతాపూర్–పెద్దకొత్తపల్లి) ఉపాధ్యక్షులుగా కొమ్ము ఆంజనేయులు (నర్సాయిపల్లి–కోడేరు), తెలుగు మధు (కొప్పునూరు–చిన్నంబావి) సంగనమోని వీరశేఖర్(తెల్లరాళ్లపల్లి–పానగల్), ప్రధాన కార్యదర్శిగా బొల మోని ధర్గేష్ (గోవర్ధనగిరి–వీపనగండ్ల), సహాయ కార్యదర్శులుగా పెబ్బేటి రేనయ్య(మారేడుమాను–దిన్నె), జాజాల తిరుపతయ్య (రేమొద్దుల), సంయుక్త కార్యదర్శిగా సంగనమోని రాముడు(కొండూరు), కోశాధికారిగా ఉరి హరికృష్ణ (కొల్లాపూర్) ఈ సందర్భంగా కొల్లాపూర్ తాలూకా తెలుగోళ్ళ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, తాలూకా పరిధిలోని అన్ని గ్రామాల కులబంధువుల ఐక్యత, సంక్షేమం, అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :