Monday, 15 June 2026 02:06:43 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

కనీస వేతనాలు 26000/- ఇవ్వాలి

Date : 23 January 2026 04:37 PM Views : 139

DNB News - తెలంగాణ / : తెలంగాణ రాష్ట్ర శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్, సూపర్వైజర్స్ SPS మెడికల్ & హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.... ఈరోజు హైదరాబాదు నందు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితని కలసి తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాలలో ప్రభుత్వ ఆస్పటల్ నందు పనిచేస్తున్న శానిటేషన్ , పేషంట్ కేర్ , సెక్యూరిటీ గార్డ్స్ , సూపర్వైజర్లు 17000 వేల మంది పైచిలుక కార్మికుల పనిచేస్తూ...... చాలీచాలని జీతంతో ఎన్నో ఒడిదుడుకుల మధ్య కుటుంబాల పోషణ కరువై ఇబ్బందులు పడుతున్నారు మరియు ప్రాముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఔట్సోర్సింగ్ & కాంట్రాక్ట్ కార్మికులను ఏప్రిల్ నుండి డైరెక్ట్ జీతాలు వారి వారి ఎకౌంట్లో వేసే విధంగా చేస్తున్న IFMS విధానం భాగం లో మా వ్యవస్థ లో పనిచేస్తున్న 17వేల మంది కార్మికులు లేరు అని కల్వకుంట్ల కవితకి రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కుర్రి సైదయ్య తెలియపరిచినారు. 1. కనీస వేతనాలు 26000/- ఇవ్వాలి అని 2. ప్రతి కార్మికుడిని IFMS విధానంలో తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని 3.ప్రతి కార్మికుడికి వారి వారి ఎకౌంట్లో డైరెక్ట్ గా వేతనాలు వెయ్యాలి అని 4. మహిళా కార్మికులకు వేతనములతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి అని. 5. ప్రతి కార్మికుడికి డబల్ పిఎఫ్ రద్దుచేసి సింగిల్ పీఎఫ్ మాత్రమే కార్మికుడికి కటింగ్ చేయాలి అని 6. ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ తప్పనిసరి కట్టి కార్డు ఇవ్వాలి అని 7. హాస్పటల్ నుండి డ్యూటీ అనంతరం ఇంటికి వెళ్తున్న తరుణంలో కానీ డ్యూటీకి వచ్చే తరుణంలో గాని ప్రమాదం జరిగి మరణించడం ఐదు లక్షలు ప్రభుత్వం ఇవ్వాలి అని 8. ప్రమాదం జరిగిన కుటుంబంలో ఒకరికి తప్పనిసరి ఉద్యోగం ఇవ్వాలని తదితర అంశములతో కూడిన మెమోరాండంకి SPS మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో..... ఇవ్వడం జరిగినది. మేడం ఇట్టి విషయంల గురించి క్లుప్తంగా విని తప్పనిసరి మీ యొక్క డిపార్ట్మెంట్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ తో స్వయంగా మాట్లాడుతాను మీ అందరిని IFMS లో తీసుకునే విధంగా చర్య తీసుకుంటాను అని హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న బోస్క నరేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గొర్రె నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :