Wednesday, 22 April 2026 03:44:21 PM
# పత్తికొండలో OHSR ట్యాంక్ పరిశీలన – నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి... # ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత # నంద్యాలలో SDPI లీడర్స్ కాన్క్లేవ్ – ఆదోని యూనిట్ చురుకైన భాగస్వామ్యం.. # చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్, పల్సర్ బైక్ స్వాధీనం.. # జొన్నగిరి సమీప గోల్డ్ మైన్స్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి... # పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి # ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్, సాలెహ్‌నగర్, కరీంనగర్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతంగా నిర్వహణ # సిద్ధమైన ఉర్దూ గర్ల్స్ కాలేజీ ప్రారంభం ఎప్పుడు? విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా?”.. SDPI.. # శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సంస్థాగత నిర్మాణాల వెరిఫికేషన్ ప్రక్రియ మరియు సమీక్ష సమావేశo # శాతవాహనలో “అగ్నిమాపక వారోత్సవాల అవగాహన కార్యక్రమం # మొక్కజొన్న వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాల ప్రారంభం # కరీంనగర్‌లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం # కరీంనగర్‌లో ఘనంగా కార్తికేయ జువెలరీస్ ప్రారంభోత్సవం అజ్మత్పుర # ఇంటర్ ఫలితాల్లో మైనారిటీ గురుకుల విద్యార్థులకు మెరుగైన ఫలితాలు . # ఆలూరులో చంద్రబాబు జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహణ.. # కారుణ్య నియామకాలతో అభ్యర్థులకు ఉద్యోగ భద్రత... # వెంకట్రాంపురం గ్రామపరిధిలోని ఎస్.ఎం.పేట చలివేంద్రం ఘన ప్రారంభం...! # అమెరికా - ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చలు # కోర్టు దిక్కరణ కేసులో ఆర్డీవోకు జైలు శిక్ష # పారిశుధ్యం ప్రాధాన్యంతో డెంగ్యూ, మలేరియా వ్యాధులకు అడ్డుకట్ట… స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ

ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత

Date : 22 April 2026 11:47 AM Views : 2

DNB News - తెలంగాణ / : మునగాల:మండలపరిధిలోని ముకుందాపురం గ్రామపరిధిలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అనాధలకు ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఆశ్రమంలో కావాల్సినటువంటి నిత్యవసర సరుకులు వారం రోజులు సరిపడా కొనుగోలు చేసి సుమారు 19 వేల రూపాయల నిత్యవసర సరుకులను ఇందిరాఅనాధ వృద్ధాశ్రమంలో అందజేయడం జరిగింది, 25 కేజీల రైస్ బ్యాగులు మూడు, 20 కేజీల వెజిటేబుల్స్, వీటితోపాటు సరుకులు ఇప్పించడం జరిగింది, ఎన్.టి.ఎల్. సంస్థవారు మాట్లాడుతూ వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఈ విధంగా అందజేయడం మా సంస్థ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వృద్ధులకు అనాధలకు చేదోడు వాదోడుగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగావారుఅన్నారు, ఆశ్రమనిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ మాట్లాడుతూ, ఎన్ టి ఎల్ సంస్థ వారు ముందుకొచ్చి వారం రోజులకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేసినందుకు వారికి వారి సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆశ్రమానికి చేదోడు వాదోడుగా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని,ఈసందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్.టి.ఎల్. సమస్త ప్రతినిధులు ఎం సురేష్, కోటేశ్వరరావు, విష్ణు, జ్యోతి, చందు,తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :