DNB News - తెలంగాణ / : పిండిప్రోలులో మొక్కజొన్న సబ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరిన రైతులు మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకు వెళ్తాననీ హామీ ఇచ్చిన చావా శివరామకృష్ణ తిరుమలయపాలెం మండలం పిండిప్రోలులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పెట్టాలని పరిసర ప్రాంతాలైన పాపాయిగూడెం ఎదుల చెరువు బీచురాజుపల్లి తండా బాలాజీ నగర్ తండా రమణ తండా బలరాం తండా రైతులు ఈ విషయమై పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ నీ కలిసి ప్రత్యక్షంగా పరిస్థితిని వివరించగా వారు సానుకూలంగా స్పందించి మంత్రి క్యాంప్ కార్యాలయం ఇన్చార్జి తుంబూరూ దయాకర్ రెడ్డి తో మాట్లాడి స్థానిక ఎమ్మెల్యే తెలంగాణ రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జడల నగేష్ కాంగ్రెస్ మండల నాయకులు గుగ్గిళ్ళ అంబేద్కర్ పుసులూరి సురేష్ గూగులోతు వీరన్న షేక్ సైదా ఇస్లావత్ రవి జాల కిరణ్ చామకూరి సాయి రైతులు గంధసిరి శ్రీను మాలోతు ఉపేందర్ బానోతు శ్రీను గూగులోతు వెంకన్న వీరయ్య ధరావత్ ఉపేందర్ పుల్లకాని రమేష్ వెంకటేశ్వర్లు చెక్కల వీరన్న అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News