Tuesday, 28 April 2026 04:11:43 PM
# పేదలకు కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి :- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి # మాదిగ యువకుడు విజయభాస్కర్ హత్య పై మడకశిర ఎమ్మెల్యే MS రాజు ను కలసిన ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం # దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం

సూర్యాపేట్ జిల్లా నడిగూడెం మండలం కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న - బొల్లం మల్లయ్య యాదవ్

Date : 23 April 2026 03:51 PM Views : 16

DNB News - తెలంగాణ / : కాళేశ్వరం ప్రాజెక్ట్ మిద గోష్ కమిషన్ విషం కక్కింది . గోష్ కమిషన్ కెసిఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది . గోష్ కమిషన్ అంత తప్పుడు నివేదికలు . కాళేశ్వరం ద్వారా లబ్ది పొందిన ప్రజలు కెసిఆర్ కి జై జై లు కొట్టారు . హై కోర్ట్ ఇచ్చిన తీర్పుతో రేవంత్ రెడ్డి కంగు తిన్నాడు . బి ఆర్ ఎస్ పార్టీ నాయకత్వం ఎప్పుడు ఓపికతో ఉంటుంది .చట్టాన్ని ఎప్పుడు గౌరవం ఇస్తుంది . ఆర్టిసి కార్మికుల సమ్మె డిమాండ్లను ప్రభుత్వం ఆమెదింపచేయాలి . కోర్ట్ న్యాయ వ్యవస్థకు బి ఆర్ ఎస్ సెల్యూట్ చేస్తుంది . వడ్లు కొనే నాధుడే లేడు . ఏమి ఇవ్వలేని చేయలేని అసమర్ధ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఎన్ని కేసులు పెట్టిన ఎన్ని కమిషన్ లు వేసిన బి ఆర్ ఎస్ నాయకత్వం పార్టీ కార్యకర్తలు భయపడేది లేదు .

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :