Monday, 15 June 2026 01:50:21 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

మహాత్మ జ్యోతిరావు పూలే జీవితం నేటి యువతకు ఆదర్శం.. సర్పంచ్ వేమూరి సత్యనారాయణ.

Date : 11 April 2026 12:52 PM Views : 61

DNB News - తెలంగాణ / : నేడు మండల పరిధిలోని నరసింహపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తదుపరి సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని. ఆయన భారతీయ సామాజిక కార్యకర్త. వ్యాపారవేత్త. విప్లవకారుడని. కుల వ్యతిరేక సంఘసంస్కర్తని . కుల నిర్మూలన కోసం సమ సమాజ స్థాపన కోసం విశేషంగా కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త అని. ఆయన భారత దేశ బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించిన మొట్టమొదటి వ్యక్తని . అలాగే వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించారని విద్య యొక్క విస్వీకరణను సమర్ధించిన మొదటి సంస్కర్త కూడా ఆయనేనని .. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1888 సంవత్సరంలోనే మహాత్మా అని బిరుదు ప్రదానం చేశారని. దేశం గర్వించదగ్గ మహోన్నతమైన. వ్యక్తిత్వం గల మహానీయుడని. కొనియాడారు ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రెడ్డబోయిన ప్రశాంత్ వార్డ్ సభ్యులు. షేక్ అజీజ్ మియా. గ్రామ పెద్దలు బొమ్మ చిన్న వెంకన్న . కారంగుల సైదులు దళిత నాయకులు రేవూరి బాబు మీసాల రామ్మూర్తి .. గ్రామస్తులు. చెర్వుపల్లి శ్రీను వీరబోయిన వీరాస్వామి. నారయ్య బొమ్మ అంజయ్య . శ్రీను గుండు కరుణాకర్ . రామస్వామి వెంకీ. విజయ్ . వెంకటేశ్వర్లు రామయ్య గారు. నాగయ్య గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :