DNB News - తెలంగాణ / : మునగాల మండల కేంద్రములో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద, నిన్న , మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ పద్మావతీ గార్లపై మరియు కాంగ్రెస్ పార్టీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మండల పార్టీ అధ్యక్షుడు కే జైపాల్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య మంత్రి ఉత్తం పద్మావతి దంపతులపై విమర్శించే స్థాయి న నిది దళిత బంధుపై దాకా కోలు చేసి అప్పుడు అధికారంలో ఉండి దళితులను మోసం చేసి ఇప్పుడు అధికారం పోయినాక దళిత బిడ్డలు గుర్తుకొచ్చారా , ఖబర్దార్ బొల్లం మల్లయ్య ఇప్పటికైనా శవ రాజకీయాలు మానుకో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఓడిపోవడం తథ్యo అని హెచ్చరించారు నిరసన కార్యక్రమం మరియు బస్టాండ్ సెంటర్లో బొల్లం మల్లయ్య యాదవ్ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఇట్టి కార్యక్రమంలో మండల నాయకులు నల్లపాటి శ్రీనివాస్ కాసర్ల కోటయ్య ఉప్పల జానకి రెడ్డి సర్పంచులు సుంకర పిచ్చయ్య మట్టయ్య గ్రామ శాఖ అధ్యక్షులు ఈధారావు ఉప సర్పంచ్ వెంకట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీనివాస్ గౌడ్ పనస విజయ్ గౌడ్ యూత్ కాంగ్రెస్ నాయకులు సాయి అంజయ్య ,గిరి, రవి ఎల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు..
Admin
DNB News