DNB News - తెలంగాణ / : మునగాల:మండల పరిధిలోనిమాధవరం గ్రామ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన సెక్టార్ స్థాయి గ్రాడ్యుయేషన్ డే (పట్టభద్రుల దినోత్సవం) వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లాసంక్షేమఅధికారి నరసింహారావు,మాట్లాడుతూ, నేటి విద్యా విధానంలో కార్పొరేట్ పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తున్న తరుణంలో మాధవరం సెక్టార్ అంగన్వాడి కేంద్రంలో ఒక సరికొత్త వలవడిక శ్రీకారం చుట్టింది ప్రైవేట్ ప్రీ స్కూళ్లకు ధీటుగా చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి అంగన్వాడి విద్యనాణ్యతనుచాటి చెప్పింది,ఈకార్యక్రమంలో (సి.పి.డి.ఓ.)డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పారిజాత,ఎంపీడీవో కుంటల రమేష్ దీన్ దయాల్, గ్రామసర్పంచ్ ఆరేసురేందర్ రెడ్డి, మాధవరం సెక్టార్ సూపర్వైజర్ స్వర్ణలత,గ్రామపంచాయతీ సెక్రెటరీ అక్షిత గారు స్కూల్ హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారు మాధవరం సెక్టార్ లోని అంగన్వాడి టీచర్స్ మరియు ఆయాలు హాజరయ్యారు. వీరితో పాటు ఈకార్యక్రమంలో చిన్నారి విద్యార్థులువారి తల్లిదండ్రులు. మరియు గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Admin
DNB News