Saturday, 18 April 2026 06:03:26 PM
# మంగ్లీపై ఆరోపణల్ని ఖండిస్తున్నాం..అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకులు భూక్యా హరినాయక్ # విజయవాడలో బిజెపి కీలక సమావేశం – రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం.. # పోచమ్మ చెరువులో పూడికతీత పనులకు భూమి పూజ – స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై కలెక్టర్ డా.ఏ.సిరి అవగాహన # స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పోలీసుల స్వచ్ఛత కార్యక్రమాలు... # శాతవాహనలో ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు # విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కరీంనగర్ # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులకు అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలంపియాడ్ లో పతకాలు # రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు

ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకుందాం అందరికీ పని కల్పించాలి ములకలపల్లి రాములు డిమాండ్

Date : 27 March 2026 11:00 AM Views : 26

DNB News - తెలంగాణ / : ( ఆకు పాముల ) అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకుందామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు డిమాండ్ చేశారు గురువారం ఆకుపాముల గ్రామంలో ఉపాధి కూలీ పని ప్రదేశాన్ని సందర్శించి ఆయన కూలీలతో మాట్లాడారు ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పథకం జి రాంజీ వల్ల కూలీలకు నష్టం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు చట్టంలో వచ్చిన అనేక మార్పులు వల్ల కూలీలకు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు పని ప్రదేశంలో రెండుసార్లు ఫోటో తీయడం వల్ల కూలీలు ఇబ్బంది పడుతున్నారని నెట్టు సరిగా లేకపోవడంతో ఆ రోజు కూలీలకు ఆబ్సెంట్ అవుతుందని ఆయన అన్నారు ఈ పద్ధతి వల్ల కూలీలకు తీవ్ర నష్టం జరుగుతుందని వారు తెలిపారు పని ప్రదేశంలో రెండుసార్లు ఫోటో తీసే పద్ధతిని ఉపసర్వలించాలని ఆయన డిమాండ్ చేశారు కూలీలకు పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించి రోజుకు 600 కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సోమపంగు జానయ్య జిల్లా కమిటీ సభ్యులు అరె రామకృష్ణారెడ్డి ఉపాధి మెట్లు రమేష్ రెడ్డి వెంకటేశ్వర్లు లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :