Monday, 15 June 2026 01:43:14 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఇబ్రహీం పట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్ ఆకుల యాదగిరి వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు.

Date : 23 February 2026 12:16 PM Views : 65

DNB News - తెలంగాణ / : ఎన్నికల ఫలితాల తర్వాత అజ్ఞాతంలోకి యాదగిరి.. ఆచూకీ తెలియడంలేదు కిడ్నాప్ చేశారంటూ యాదగిరి కుటుంబ సభ్యుల ఫిర్యాదు.. చైర్మన్ ఎన్నిక విషయంలో పేచీ...తనకు చైర్మన్ పదవి ఇవ్వాలని కోరిన యాదగిరి...! నీలాంటి బిసి వాళ్ళకి ఎలా ఇస్తామంటూ మంచిరెడ్డి అవమానించి అడ్డుకున్నట్లు ఆరోపణలు..! దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన యాదగిరి.. చైర్మన్ ఎన్నిక రోజు ప్రత్యక్షమైన యాదగిరి.. తనను ఎవరూ కిడ్నాప్.చేయలేదంటూ వివరణ.. ఇదిలా ఉండగా కిడ్నాప్ చేశారంటూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆలస్యంగా దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు..! మంచిరెడ్డి కిషన్ రెడ్డి – మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి లకు పోలీసుల నోటీసులు హైదరాబాద్ :- ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇద్దరూ అందుబాటులో లేకపోవడంతో పోలీసులు వారి నివాసానికి వెళ్లినట్లు సమాచారం. ఇంటికి తాళం వేసి ఉండటంతో, మలక్‌పేట్‌లోని తిరుమల హిల్స్‌లో ఉన్న వారి ఇంటి వద్దకు వెళ్లి నోటీసులను అతికించారు. పలు సెక్షన్ల కింద ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం..! రాజకీయంగా ఆసక్తిగా మారిన నోటీసులు...

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :