Saturday, 18 April 2026 02:06:56 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

ఇబ్రహీం పట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్ ఆకుల యాదగిరి వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు.

Date : 23 February 2026 12:16 PM Views : 48

DNB News - తెలంగాణ / : ఎన్నికల ఫలితాల తర్వాత అజ్ఞాతంలోకి యాదగిరి.. ఆచూకీ తెలియడంలేదు కిడ్నాప్ చేశారంటూ యాదగిరి కుటుంబ సభ్యుల ఫిర్యాదు.. చైర్మన్ ఎన్నిక విషయంలో పేచీ...తనకు చైర్మన్ పదవి ఇవ్వాలని కోరిన యాదగిరి...! నీలాంటి బిసి వాళ్ళకి ఎలా ఇస్తామంటూ మంచిరెడ్డి అవమానించి అడ్డుకున్నట్లు ఆరోపణలు..! దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన యాదగిరి.. చైర్మన్ ఎన్నిక రోజు ప్రత్యక్షమైన యాదగిరి.. తనను ఎవరూ కిడ్నాప్.చేయలేదంటూ వివరణ.. ఇదిలా ఉండగా కిడ్నాప్ చేశారంటూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆలస్యంగా దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు..! మంచిరెడ్డి కిషన్ రెడ్డి – మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి లకు పోలీసుల నోటీసులు హైదరాబాద్ :- ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇద్దరూ అందుబాటులో లేకపోవడంతో పోలీసులు వారి నివాసానికి వెళ్లినట్లు సమాచారం. ఇంటికి తాళం వేసి ఉండటంతో, మలక్‌పేట్‌లోని తిరుమల హిల్స్‌లో ఉన్న వారి ఇంటి వద్దకు వెళ్లి నోటీసులను అతికించారు. పలు సెక్షన్ల కింద ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం..! రాజకీయంగా ఆసక్తిగా మారిన నోటీసులు...

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :