Tuesday, 28 April 2026 04:14:06 PM
# పేదలకు కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి :- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి # మాదిగ యువకుడు విజయభాస్కర్ హత్య పై మడకశిర ఎమ్మెల్యే MS రాజు ను కలసిన ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం # దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం

రాష్ట్ర గవర్నర్ని కలిసిన ఉపకులపతి ఆచార్య ఉమేశ్

Date : 24 April 2026 10:15 AM Views : 15

DNB News - తెలంగాణ / : శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు ఉమేష్ కుమార్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి ఐన శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా ని కలిశారు. హైదరాబాదులో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో ఉమేష్ కుమార్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నామని విశ్వవిద్యాలయానికి నాలుగు అనుబంధ కళాశాలలో కొత్త కోర్సులను తీసుకురావడానికి ప్రయత్నాలు చేసామని దానిలో భాగంగా న్యాయ, ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు చేశాను ఫార్మసీ కళాశాలలో కొత్త కోర్సులను తీసుకువచ్చామని సిబ్బందికి బోధన బోధనేతర సిబ్బందికి విద్యార్థులకు కూడా ముఖ బయోమెట్రిక్ అమలు చేస్తున్నామని, అన్ని కళాశాలలకు డిజిటల్ తరగతి గదులను, మిషన్ భగీరథ పైప్లైన్ సాయంతో అన్ని 24 గంటల నీటి సదుపాయం ఏర్పాటు చేశామని, విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించామని, ఉపాధి సౌకర్యాలు మెరుగుపరచడానికి రెండు సార్లు జాబ్ మేళాను కూడా ఏర్పాటు చేశామని, విశ్వవిద్యాలయాన్ని బోధనలో,పరిశోధనలలో,అన్ని రంగాలలో ముందుకు తీసుకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఇతర సదుపాయాల కోసం అవసరమైన నిధులను సమకూర్చవలసిందిగా తెలియజేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :