Tuesday, 28 April 2026 04:10:21 PM
# పేదలకు కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి :- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి # మాదిగ యువకుడు విజయభాస్కర్ హత్య పై మడకశిర ఎమ్మెల్యే MS రాజు ను కలసిన ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం # దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం

ఉపాధి హామీ చట్టం కూలీలకు వరం లాంటిది జి రాంజీ పథకం కూలీలకు వ్యతిరేకమైనది జి రామ్ జి రద్దుకై ఉద్యమిద్దాం ములకలపల్లి రాములు పిలుపు

Date : 23 April 2026 11:04 AM Views : 53

DNB News - తెలంగాణ / : మునగాల... మాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం వరం లాంటిదని ఈ చట్టం పేదలకు మేలు చేస్తుందని మోడీ ఇటీవల తీసుకొచ్చిన జి రామ్ జి పథకం కూలీల కళ్ళల్లో మట్టి కొట్టే విధంగా ఉందని జి రాంజీ రద్దుకై కూలీలందరూ ఉద్యమించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లిరాములు పిలుపునిచ్చారు బుధవారం మండల కేంద్రంలో సుందరయ్య భవనంలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం మండల మూడోవ మండల మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి చట్టం కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా వచ్చిందని గుర్తు చేశారు మోడీ సర్కార్ వచ్చిన తర్వాత జిరాంజీ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు అన్యాయం చేస్తుందని ఆయన విమర్శించారు ఈ పథకంలో కొత్త కొత్త అంశాలు చెప్పించి పేదలకు పనులు లేకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు ఇప్పటికి గ్రామీణ ప్రాంతాల్లో రెండు పూటల ఫోటో సిస్టం వల్ల కూలీలు మరింత ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు క్షేత్రస్థాయిలో పని ప్రదేశంలో సిగ్నల్ వ్యవస్థ సరిగా లేక వ్యవసాయ కూలీల ఆందోళన చెందుతున్నారని ఆయన విమర్శించారు ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకొని వ్యవసాయ కూలీలకు చేతినిండా పని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు గత సంవత్సరానికి పోల్చుకుంటే జిల్లాలో పనుల సంఖ్య తగ్గుతుందని ఇది అధికారుల నిర్లక్ష్యమే కారణమని వారు తెలిపారు రానున్న కాలంలో ఉపాధి మీద జరిగే పోరాటంలో ప్రజలందరూ భాగస్వామిగాలని పిలుపునిచ్చారు యొక్క మహాసభలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బురి శ్రీరాములు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోంపంగు జానయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఆరే రామకృష్ణారెడ్డి నాయకులు రామదాస్ మండల కమిటీ సభ్యులు ములకలపల్లి సైదులు కిన్నెర వెంకన్న తుమ్మ సతీష్ కొలిశెట్టి నాగయ్య రావులపెంట వెంకన్న అమర గాని కనకయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం నూతన కమిటీ 17 మందితో ఎన్నుకోవడం జరిగింది మండల నూతన అధ్యక్ష కార్యదర్శులుగా అధ్యక్షులుగా బచ్చలకూరి రామదాస్ ప్రధాన కార్యదర్శి సోమపంగు జానయ్య ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :