DNB News - తెలంగాణ / : స్పందించిన రైతులు మాధవరం చెరువు నీటిని గత కొద్దిరోజులుగా చేపల కాంట్రాక్టర్ తూము ద్వారా బయటికి నీటిని వదిలేస్తున్నారు. సోమవారం విజయ రాఘవ పురం రైతులు మట్టి వరిగడ్డి తో తూముని పూడ్చినారు చేపల కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా నీటిని బయటికి తీయడంతో భూగర్భ జలాలు అడుగంటి సాగు తాగు నీరు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా విజయరాగపురం గ్రామ సర్పంచ్ సుంకర పిచ్చయ్య మాట్లాడుతూ కాంట్రాక్టర్ గత కొద్దిరోజులుగా చదువు నీటిని తూము ద్వారా వృధాగా బయటికి వెళ్లదీస్తున్నారని ఈ విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు స్పందించి స్వచ్ఛందంగా వచ్చి గడ్డి మట్టితో తూమును పూడ్చి నీటిని ఆపినారని అన్నారు వృధాగా నీటిని తూము ద్వారా బయటకి వెల్లదీస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
Admin
DNB News