Monday, 15 June 2026 01:43:56 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

రాములోరి పెండ్లి కి ముస్తాబవుతున్న భద్రాద్రి

Date : 26 March 2026 03:52 PM Views : 43

DNB News - తెలంగాణ / : భద్రాద్రి కొత్తగూడెం రాములోరి పెండ్లి కి ముస్తాబవుతున్న భద్రాద్రి మిథిలా కళ్యాణ మండపంలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మల రేపు శ్రీ రామ నవమి సందర్బంగా సీతారాముల కళ్యాణం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు ఆనవాయితీ గా సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి 351 కోట్లతో రామాలయం పునరాభివృద్ధి మరియు పునరుజ్జీవన పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి సీతారాముల కళ్యాణం వీక్షించే భక్తులకు ఎలాంటి ఆసౌకర్యం లేకుండా ఏర్పాట్ల పై మంత్రి తుమ్మల దిశా నిర్దేశం మంత్రి తుమ్మల కామెంట్స్ సీఎం రేవంత్ రెడ్డి కి రామ భక్తుల తరపున స్వాగతం భద్రాచలం రామాలయం లో రేపు సీతారాముల కళ్యాణం లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు ఆనవాయితీ గా సీఎం రేవంత్ రెడ్డి సమర్పిస్తారు శ్రీ రాముడు నడయాడిన భద్రాచలం లో రామాలయం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనస్సుతో నిధులు మంజూరు చేశారు మొదటి దశలో 351 కోట్లతో చేసే పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. భద్రాచలం రామాలయం తో పాటు పట్టణం అభివృద్ధి మూడు దశల్లో మొత్తం 586 కోట్లతో మాస్టర్ ప్లాన్ భద్రాచలం వచ్చే భక్తులు సౌకర్యార్థం జాతీయ రహదారులు రైల్వే కనెక్టివిటీ ఎయిర్ పోర్టు ఏర్పాటు దిశగా అడుగులు పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యాక గోదావరి లో నావిగేషన్ సిస్టమ్ ఏర్పాటుకు అవకాశం వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలని ఇప్పటి నుంచే పనులు మొదలు పెట్టాం సీతారాముల కళ్యాణం వీక్షించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా రాముల వారి పెండ్లి నిర్వహించాలి

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :